Exclusive

Publication

Byline

''మీ ఈడీ అన్ని హద్దులు దాటుతోంది మిస్టర్ రాజు'': ఈడీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం; దర్యాప్తుపై స్టే

భారతదేశం, మే 22 -- తమిళనాడు ప్రభుత్వ మద్యం పంపిణీ విభాగమైన తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC)లో అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేస్తున్న దర్యాప్తుపై సుప్రీంకోర్టు గురువారం స్... Read More


చంద్రబాబుకు సాయిరెడ్డి అమ్ముడు పోయాడని ఆరోపించిన జగన్.. జూన్‌ 4న వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలు

భారతదేశం, మే 22 -- మద్యం కేసుల్లో అక్రమాలకు పాల్పడిన కేసులో బెయిల్‌పై ఉన్న చంద్రబాబు తమ మీద తప్పుడు కేసులు పెడుతున్నారని, గతంలో చేసిన అక్రమాలను జస్టిఫై చేసుకుంటూ అక్రమాలను కొనసాగించడానికి కేసులు పెడుత... Read More


తెలుగు వాళ్లు త‌ప్ప ప్ర‌పంచ‌మంతా చూసింది -బోల్డ్ త‌క్కువ -వ‌య‌లెన్స్ ఎక్కువ -రానా నాయుడు సీజ‌న్‌2పై రానా కామెంట్స్‌

భారతదేశం, మే 22 -- రానా నాయుడు వెబ్‌సిరీస్ సీజ‌న్ 2పై రానా ద‌గ్గుబాటి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. సెకండ్ సీజ‌న్‌లో బోల్డ్ కంటెంట్ చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ని రానా అన్నారు. ఫ్యామిలీ డ్రాగా సీజ‌న్ 2 సాగు... Read More


చపాతీ మిగిలిపోతే ఇలా ఉప్మా చేసేయండి, పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది

Hyderabad, మే 22 -- రాత్రి వండుకున్న ఆహారం మిగిలిపోవడం అందరి ఇళ్లల్లో జరిగేదే. రాత్రి చపాతీలు తినేవారి సంఖ్య అధికంగానే ఉంది. రాత్రి వండుకున్న చపాతీలు మిగిలిపోతే వాటితో ఉదయం సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ ... Read More


టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ రిలీజ్ ఆలస్యం! రాజమౌళి ప్రశంసించిన చిత్రమిది.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..

భారతదేశం, మే 22 -- తమిళ కామెడీ సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ' సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ సాధించింది. పెద్దగా అంచనాలు లేకుండా మే 1వ తేదీన విడుదలైన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాలో శశికుమార్, సీనియర్ ... Read More


రాజమౌళి ప్రశంసించిన లోబడ్జెట్ మూవీ ఓటీటీ రిలీజ్ ఆలస్యం! కారణమిదే.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..

భారతదేశం, మే 22 -- తమిళ కామెడీ సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ' సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ సాధించింది. పెద్దగా అంచనాలు లేకుండా మే 1వ తేదీన విడుదలైన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాలో శశికుమార్, సీనియర్ ... Read More


అమరావతి నిర్మాణంలో అంతులేని అవినీతి.. విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని భవనాలు కట్టాలన్న వైఎస్‌ జగన్‌

భారతదేశం, మే 22 -- ఏపీలో అమరావతి పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు. తెలంగాణలో సచివాలయ భవనాన్ని రూ.600కోట్లతో కేసీఆర్‌ నిర్మిస్తే.. ఏపీలో 12వేల మంది ఉద్యోగు... Read More


ఎయిర్ పోర్టులో వింత ఘటన: మిస్టరీ బయటపడుతుండగా, ఎర్రటి కవరును తిన్న వ్యక్తి

భారతదేశం, మే 21 -- గత రాత్రి ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో ఉన్న ఓ వ్యక్తి తనకు అప్పగించిన ఎర్రటి కవరును తినడం చుట్టుపక్కల ఉన్న వారిని షాక్కు గురిచేయడంతో రెడ్ ఎన్వలప్ కథ విచిత్రమైన మలుపు తిరిగింది. గోల్డెన్ స... Read More


ఓటీటీలోకి తెలుగు టెక్నో థ్రిల్ల‌ర్ మూవీ - సినిమా మొత్తం కంప్యూట‌ర్ స్క్రీన్స్‌తోనే - ఐఎమ్‌డీబీలో 8.6 రేటింగ్‌

భారతదేశం, మే 21 -- తెలుగు టెక్నో థ్రిల్ల‌ర్ మూవీ వైర‌ల్ ప్ర‌పంచం థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. మే 23 నుంచి స‌న్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా ... Read More


ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్ - వెబ్‌సైట్‌లో 'మాక్ టెస్ట్' లింక్స్ వచ్చేశాయ్..! ఇలా రాసేయండి

Andhrapradesh, మే 21 -- ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా. అన్ని పోస్టులకు కలిపి 5,77,417 అప్లికేషన్లు... Read More